
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండలంలోని మోబిన్ సాబ్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వి బి జి ఆర్ ఏ ఎం జి గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, టి ఏ, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, ఉపాధి హామీ పనులపై గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు