ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి వైపు అడుగులు​ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సాక్షి డిజిటల్ న్యూస్ మే 04 సూర్యాపేట ప్రతినిధి బాణోతు రామకృష్ణ; కోదాడ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో జిల్లా కలెక్టర్…

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు

సాక్షి డిజిటల్ న్యూస్: 04 మే, పాల్వంచ. రిపోర్టర్ కె.జానకిరామ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,…

వేసవి క్రీడ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ 4-5-2026.గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్ జిల్లా- నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్: నిర్మల్ ఖానాపూర్ పట్టణంలోని మస్కాపూర్ గ్రామంలో జరిగిన వేసవి శిబిరం సమావేశంలో…

శొంఠ్యం జాతీయ రహదారిపై వేరువేరు ప్రమాదంలో ఒకరు మృతి

సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ భాగం స్వాతి సుధాకర్ మే 04: ఆనందపురం మండలం శొంఠ్యం జాతీయ రహదారి పై శనివారం నాడు రెండు వేరు…

నేనే రాజు నేనే మంత్రి నియంత పాలనలో వరిగుంతం గ్రామం

సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చారం మండలం, వరిగుంతం రిపోర్టర్ భూమయ్య: మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గ్రామపంచాయతీ బాడీ మీటింగ్ ఉద్రిక్తంగా…

రైతు రాజ్యం అంటే ఇదేనా? పాలకుల నిర్లక్ష్యంపై నారం రాజశేఖర్ సూటి ప్రశ్న!

సాక్షి డిజిటల్ న్యూస్, అశ్వారావుపేట, రిపోర్టర్ దాది చంటి, మే, 04: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వ్యవసాయ…

జన్నారం మండలం మేజర్ గ్రామపంచాయతీ పొనకల్ సర్పంచిని జక్కు సుష్మ భూమేష్

సాక్షి డిజిటల్ న్యూస్ 4 మే 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలం మేజర్ గ్రామపంచాయతీ పొనకల్ ప్రథమ పౌరురాలు…

జన్నారం మండలంలో ఇసుక కొరత అటవీశాఖ ఆంక్షలు అమలు

సాక్షి డిజిటల్ న్యూస్ 4 మే 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలం టైగర్ జోన్ పరిధిలో ఎకో సెన్సిటివిటీ…

విషయం విలేఖరి లక్ష్మీనారాయణపై జరిగిన దాడి గీతం కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ అనంతపురం మే 4 అనంతపురం జిల్లా ఇన్చార్జ్: అనంతపురం జిల్లాలో విలేఖరి లక్ష్మీనారాయణ పై జరిగిన దాడి ఘటనను మేము అనంతపురం దళిత…

లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్, ఎల్.బి. నగర్,లింగోజిగూడ డివిజన్. మే 4. రిపోర్టర్: ఎం. దుర్గా ప్రసాద్: లింగోజిగూడ డివిజన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి…